BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతుంది.

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
పెద్దబోయిన శ్రీకాంత్ ఎల్కతుర్తి మండల ప్రతినిధి
18 Aug, 2026 - 07:23 PM
29 వీక్షణలు

ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినప్పటినుండి ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు.

మెడికల్ కాలేజీ ముందు తెలంగాణ ఉద్యమకారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తమ అభిమానులు ఏర్పాటు చేస్తే ఓర్వలేక రాత్రికి రాత్రి కూలగొట్టించారు.

నిరసన తెలియజేస్తుంటే నాయకులను ఎక్కడికి అక్కడ నిర్బంధించారు, ఒకప్పుడు నక్సలైట్లను చేసినట్లు ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులను చేస్తున్నారు. 

ఉద్యమ నేత కేసిఆర్ పిలుపుమేరకు ఉద్యమాలు చేశాం, ఏదేమైనా పనికి ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తాం.

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు కానీ ప్రజల మనసుల నుండి ఆయనను దూరం చేయలేరు.

ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెబుతున్నారు. 

ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. 

కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త నిర్బంధాలతో మమ్మల్ని ఆపలేరు, ప్రభుత్వ మాజీ చీఫ్ వినయ్ భాస్కర్.