పుంగనూరులో జనసేన పార్టీ సమావేశం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు: జనసేన పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశం ఫిబ్రవరి 26, 2026 (గురువారం) సాయంత్రం 4 గంటలకు ట్రావెల్స్ బంగ్లా, అన్న క్యాంటీన్ వెనుక, ఎంఫీఎల్ రోడ్, పుంగనూరులో జరుగుతుంది. కళ్యాణం శ్రీనివాస్ (రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్, జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర […]
ఉమా కుక్కుటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ఉమా కుక్కుటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి పిఠాపురం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం పాదగయ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి […]
ప్రజా సమస్యలపై గళమెత్తిన జనసేన
జనవాణి వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తిన జనసేన బస్సు షెల్టర్లు, కోనేరుకు పారుదలపై చర్యలు చేపడతామని హామీ NTODAY NEWS: పుంగనూరు పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి సోమవారం నిర్వహించే జానవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పుంగనూరు ఇంచార్జి సీరివేలు గంగాధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిష్కారం కాని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బస్సు షెల్టర్లు లేక ఇబ్బందులు గత ప్రభుత్వ హయాంలో […]
జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన
జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోరుతూ వినతులు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి: రాఘవేంద్ర రాజు పుంగనూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రజా సమస్యలు పార్టీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా పుంగనూరు–రామసముద్రం రోడ్డు, పుంగనూరు–ముల్బాగల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, అలాగే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ స్థాయిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రజలు వినతులు సమర్పించారు. […]
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పుంగనూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల పాల్గొనడం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు పుంగనూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మాట్లాడుతూ, పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం కూటమి […]
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పర్యటన
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పర్యటన పుంగనూరు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జనసేన ఇంచార్జి సిరివేలు గంగాధర్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను హెలిపాడ్ వద్ద జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా […]
రేషన్ షాపులపై మంత్రి మనోహర్తో చర్చ
పుంగనూరు నియోజకవర్గ రేషన్ షాపులపై మంత్రి మనోహర్తో చర్చ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్), విజయవాడ ఆటోనగర్లోని రాష్ట్ర ఆహార భద్రతా భవనంలో జనసేన పార్టీ PAC చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పుంగనూరు నియోజకవర్గంలోని రేషన్ షాపుల అంశంపై […]









