ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ బందోబస్తు: మార్కాపురం జిల్లా ఎస్పీ NTODAY NEWS: మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం, అనంతరం మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు విధుల్లో […]









