పారదర్శకంగా, పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యవేక్షణ: ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్) మరియు ముకరంపురాలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా […]









