నూతన ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేతలు NTODAY NEWS: ఆమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా, ఆమడగూరు, స్థానిక పోలీస్ స్టేషన్ కు బదిలీపై విచ్చేసిన నూతన ఎస్సై గోపాల్ కృష్ణ ను టిడిపి నేతలు మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సై గోపాల్ కృష్ణను పూలమాలలు దుశాలవాలతో సన్మానించారు.ఈ సందర్బంగా మండల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలకు […]
భారీ జన సందోహం మధ్య.. వైయస్ జగన్ జన్మదిన వేడుకలు!
భారీ జన సందోహం మధ్య… వైయస్ జగన్ జన్మదిన వేడుకలు! ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు బ్రెడ్లు పంపిణీ NTODAY NEWS: ఆమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా అమడుగురు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జననేత జగనన్న 53వ జన్మదినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , పెద్ద ఎత్తున మండల కేంద్రానికి తరలివచ్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ జన […]
స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు శ్రీ సత్య సాయి జిల్లా, అమడగూరు మండలంలో స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంను శనివారం పంచాయతీ, సిబ్బంది, ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నెలలో మూడో శనివారంను స్వచ్ఛంద్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను నిర్వహించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్,జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం పంచాయతీ, సిబ్బంది […]
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాం
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాం అమడగూరులో లో ఓల్టేజ్ సమస్య పరిష్కరిస్తాం NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా అమడగూరు, మండలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని విద్యుత్ శాఖ డి.ఈ. క్రిష్ణదేవ పేర్కొన్నారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. అంతేకాకుండా మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు.ఈ సందర్బంగా చౌడేశ్వరీ దేవి ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులతో కలిసి […]
గిరి ప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు.
శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు. NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో నవ నారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా వెలసిన ఏకైక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం.శ్రీ వారు కదిరి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా […]
మానవత్వాన్ని చాటుకున్నజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు
మానవత్వాన్ని చాటుకున్న ఉమ్మడి అనంతపురము జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ TC వరుణ్ … NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ ఆపదలో ఆదుకోవడంలో పవన్ కల్యాణ్ స్ఫూర్తిగా… జాతీయ రహదారి 44 మరూరు టోల్గేట్ హంపాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన ముస్లిం మైనార్టీల కుటుంబం.. ధర్మవరం పర్యటన ముగించుకొని అనంతపురము వస్తున్న జనసేన అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీ.సీ.వరుణ్ … తన వాహనాన్ని ఆపి ఘటనా […]
సమ్మేళన కార్యక్రమానికి తరలి రావాలని ఇంటింటికీ కరపత్రం
హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులు తరలి రావాలని ఇంటింటికీ కరపత్రం NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ కదిరి ప్రభుత్వ బాలికల కళాశాల మైదానంలో శనివారం సాయంత్రం 4.00 గంటలకు జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమంలో హిందూ బంధువులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తుల్లో పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరుతూ శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున కుమ్మరోళ్ళ పల్లి గ్రామంలో మరియు కదిరి పట్టణంలో ఇంటింటికీ కరపత్రం […]
రెవిన్యూ కార్యాలయం ముందు RCPI ఆధ్వర్యంలో ధర్నా
కదిరి డివిజనల్ రెవిన్యూ కార్యాలయం ముందు RCPI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి RDO కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ – వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో నాయకులు గుజ్జల శేఖర్. సుగుణమ్మ. అరుణ్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో కదిరి లక్ష్మీనరసింహస్వామికి గుడికి సంబంధించిన గోవులు విచ్చలవిడిగా సంచరిస్తూ అడ్డం వచ్చిన వారిపై దాడి చేస్తూ అందరికీ ఇబ్బందికరంగా మారాయి ఒక గోవు రెండు […]
ఘనంగా నో బాగ్ డే
ఘనంగా నో బాగ్ డే,ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక వేషధారణలు NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా, అమడగూరు మండలం ఏ. రెడ్డివారిపల్లి లోని ప్రాథమిక పాటశాల ఉపాద్యాయులు రోజా శనివారం నాడు నో బాగ్ డే ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రోజా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి శనివారం పిల్లలు మానసిక ఉత్సాహం మరియు విద్యార్థుల తల్లిదండ్రులను వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చేయడానికి నో బాగ్ డే […]










