అభివృద్ధికి పట్టం కట్టాలి.. 15 వార్డుల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 5, 8, 14వ వార్డుల్లో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్ల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలనపై విమర్శలు చేసిన మంత్రి, అభివృద్ధి […]









