Tag: IndianConstitution

ప్రార్థనలకు అనుమతి అవసరం లేదు

స్వంత ప్రాంగణాల్లో ప్రార్థనలకు అనుమతి అవసరం లేదు: అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు NTODAY NEWS: ప్రయాగ్‌రాజ్ ప్రైవేట్ ప్రాంగణాల్లో లేదా స్వంత స్థలాల్లో ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కుల ప్రకారం, వ్యక్తులు తమ నివాసాల్లో లేదా ప్రైవేట్ స్థలాల్లో ప్రార్థనలు చేయడం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని కోర్టు పేర్కొంది. కేసు నేపథ్యం ‘మరనాథ ఫుల్ గాస్పెల్ […]

మండల పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పుంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి: రాఘవేంద్ర రాజు పుంగనూరు టౌన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షుడు అక్కిసాని భాస్కర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మువ్వన్నెల జాతీయ పతాకం దేశ స్వేచ్ఛ, సమానత్వం, […]

ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: పుంగనూరు పుంగనూరు మండల పరిధిలోని కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ మాట్లాడుతూ, దేశ పౌరులందరూ భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్, ప్రేమ […]

లోత్తునూర్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

లోత్తునూర్ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి మండల ప్రతినిధి లక్ష్మణ్ గొల్లపల్లి మండలంలోని లోత్తునూర్ గ్రామంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం: జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. మహనీయులకు నివాళులు: భారత రాజ్యాంగ […]

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మపురి ధర్మపురి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »