BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

పథకం ప్రకారం హత్యకు కుట్ర

తెలంగాణ
26 Feb, 2026 - 10:11 PM
215 వీక్షణలు
పథకం ప్రకారం హత్యకు కుట్ర NTODAY NEWS: బొమ్మలరామారం, యాదాద్రి భువనగిరి జిల్లా ఎనిమిది మంది అరెస్ట్, ఒకరు పరారీలో బొమ్మలరామారం, ఫిబ్రవరి 27: ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ఓ యువకుడిపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బొమ్మలరామారం మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బొమ్మలరామారం ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం వెల్లడించారు. హైదరాబాద్ నేరేడ్‌మెట్‌కు చెందిన సాటల అజయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన యువతితో మూడు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం యువతి బంధువులు ఆమెను సర్దిచెప్పి ఫిబ్రవరి 24న రాత్రి రామలింగంపల్లికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత యువతి ఫోన్ ద్వారా అజయ్ కుమార్‌ను రామలింగంపల్లికి రమ్మని పిలిపించి, రామలింగేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలో అతనిపై దాడికి పాల్పడ్డారు. ముందుగా కళ్లలో కారం చల్లి, అనంతరం కత్తితో ఛాతి, ముఖం, వీపు, పక్కటెముకలు, చేతులపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి బంధువు ఫిర్యాదు మేరకు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో Cr.No. 47/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయసంహిత (BNS) సెక్షన్లు 62, 109, 191 r/w 190 కింద విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. #Bommalramaram #AttemptToMurder #LoveMarriageIssue #YadadriBhuvanagiri #CrimeNews Follow us on Website Facebook Instagram YouTube