BREAKING
పెనుగొలనులో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ పెనుగొలనులో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్
www.ntodaynews.com

కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 02:03 PM
143 వీక్షణలు

కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం, సూరంపాలెం గ్రామంలో, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జన్మదినం సందర్భంగా కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి నూజివీడు ఏఎంసీ డైరెక్టర్ నక్కా సీతారత్నం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ టిడిపి అధ్యక్షులు చీదిరాల మహేశ్వరరావు, మాజీ ఎంపీపీ కండల కృష్ణ, జక్కంపూడి ప్రదీప్ కుమార్, మోరంపూడి రమేష్, బన్నీ వీరస్వామి, ములగలపాటి శ్రీనివాసరావు, మోదుగు ముత్తయ్య, బొట్టు దుర్గారావు, దార్ల సురేష్ బాబు, మోరంపూడి నరసింహారావు, గౌర వెంకటేశ్వరరావు, మోదుగు లక్ష్మీ విమల కుమారి, నక్కా చెన్నారావు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం గ్రామ ప్రజలకు మేలైన సేవగా నిలిచింది.