www.ntodaynews.com
భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
భూదాన్ పోచంపల్లి పట్టణంలో భూదానోద్యమం 75 వ వజ్రోత్సవం సందర్బంగా ప్రధమ భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా వచ్చిన తెలంగాణ శాశన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారిని, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ ని భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో కలిసి శాలువా తో స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ పిఏసిఎస్ వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్. బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు.