BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

హెల్మెట్ ధారణపై చింతలపూడిలో అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:23 PM
16 వీక్షణలు

హెల్మెట్ ధారణపై చింతలపూడిలో అవగాహన కార్యక్రమం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను కూడా కాపాడుకోవచ్చని సూచించారు.

అనంతరం రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే ఉద్దేశంతో హెల్మెట్ ధరించి ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా హెల్మెట్ ధరించి పట్టణ ప్రధాన రహదారుల మీదుగా తన క్యాంపు కార్యాలయం వరకు ప్రయాణిస్తూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సందేశం ఇచ్చారు. ప్రజా ప్రతినిధి స్వయంగా ఆచరించి చూపడంతో పలువురు అభినందించారు.

కార్యక్రమంలో సీఐ క్రాంతి కుమార్, ఎస్‌ఐ సతీష్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎర్రగుంటపల్లి గ్రామ నాయకులు, హెల్మెట్ దాతలుగా సహకరించిన మాజీ జడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, శాంతారెడ్డి పాల్గొన్నారు.