BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:21 PM
35 వీక్షణలు

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఏలూరు జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

ఎంపికైన విద్యార్థులు:

వల్లా గీతిక – 578 మార్కులు – వికాస్ పాఠశాల

ఆకుల నాగవెంకట సత్యనారాయణ – 572 మార్కులు – వికాస్ పాఠశాల

కర్రి కీర్తన – 585 మార్కులు – వికాస్ పాఠశాల

షేక్ సల్మా – 582 మార్కులు – ఉషోదయ పాఠశాల

హసావత్ భాను తనస్వి – 577 మార్కులు – వికాస్ పాఠశాల

పొద్దుటూరి స్నేహ – 589 మార్కులు  ఉషోదయ పాఠశాల

ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న ఏలూరులో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని, వారితో పాటు తల్లి లేదా తండ్రిలో ఒక్కరు మాత్రమే రావచ్చని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు సమాచారం అందించాలని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ సూచించారు.