BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 17 July 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:21 PM
537 వీక్షణలు

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఏలూరు జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

ఎంపికైన విద్యార్థులు:

వల్లా గీతిక – 578 మార్కులు – వికాస్ పాఠశాల

ఆకుల నాగవెంకట సత్యనారాయణ – 572 మార్కులు – వికాస్ పాఠశాల

కర్రి కీర్తన – 585 మార్కులు – వికాస్ పాఠశాల

షేక్ సల్మా – 582 మార్కులు – ఉషోదయ పాఠశాల

హసావత్ భాను తనస్వి – 577 మార్కులు – వికాస్ పాఠశాల

పొద్దుటూరి స్నేహ – 589 మార్కులు  ఉషోదయ పాఠశాల

ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న ఏలూరులో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని, వారితో పాటు తల్లి లేదా తండ్రిలో ఒక్కరు మాత్రమే రావచ్చని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు సమాచారం అందించాలని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ సూచించారు.