BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:21 PM
522 వీక్షణలు

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఏలూరు జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

ఎంపికైన విద్యార్థులు:

వల్లా గీతిక – 578 మార్కులు – వికాస్ పాఠశాల

ఆకుల నాగవెంకట సత్యనారాయణ – 572 మార్కులు – వికాస్ పాఠశాల

కర్రి కీర్తన – 585 మార్కులు – వికాస్ పాఠశాల

షేక్ సల్మా – 582 మార్కులు – ఉషోదయ పాఠశాల

హసావత్ భాను తనస్వి – 577 మార్కులు – వికాస్ పాఠశాల

పొద్దుటూరి స్నేహ – 589 మార్కులు  ఉషోదయ పాఠశాల

ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న ఏలూరులో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని, వారితో పాటు తల్లి లేదా తండ్రిలో ఒక్కరు మాత్రమే రావచ్చని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు సమాచారం అందించాలని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ సూచించారు.