BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 11:08 AM
140 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి ఘనంగా

శనివారం, పెనుగొలను శాఖా గ్రంథాలయంలో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధి తాంతియా తోపే (రామచంద్ర పాండురంగ్) వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జాతీయ గర్వం పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడమైపోయింది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పై బలమైన పోరాటం చేసె గొప్ప గెరిల్లా యోధుడైన తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి పక్షాన పోరాడి బ్రిటిష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించారు.

వక్తలు ఈ సందర్భంలో ఆయన మహోన్నత పోరాటాన్ని, ఆత్మనివేదనను గుర్తుచేసుకుంటూ, "తాంతియా తోపే దేశస్వాతంత్ర్యానికి ప్రాణాలెందించిన యోధుడు" అని కొనియాడారు. ఆయన చివరికి ఉరి కంభాన్ని ముద్దాడి, స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను సమర్పించారు. ఆయన జీవితమంతా స్ఫూర్తిగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, సాయిబాబా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.