BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 11:08 AM
38 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి ఘనంగా

శనివారం, పెనుగొలను శాఖా గ్రంథాలయంలో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధి తాంతియా తోపే (రామచంద్ర పాండురంగ్) వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జాతీయ గర్వం పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడమైపోయింది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పై బలమైన పోరాటం చేసె గొప్ప గెరిల్లా యోధుడైన తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి పక్షాన పోరాడి బ్రిటిష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించారు.

వక్తలు ఈ సందర్భంలో ఆయన మహోన్నత పోరాటాన్ని, ఆత్మనివేదనను గుర్తుచేసుకుంటూ, "తాంతియా తోపే దేశస్వాతంత్ర్యానికి ప్రాణాలెందించిన యోధుడు" అని కొనియాడారు. ఆయన చివరికి ఉరి కంభాన్ని ముద్దాడి, స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను సమర్పించారు. ఆయన జీవితమంతా స్ఫూర్తిగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, సాయిబాబా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.