కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం
ప్రజల నమ్మకం మీ బలం - సేవే మీ లక్ష్యం! నిజాయితీకి నిదర్శనం, అభివృద్ధికి మార్గదర్శి కొలుసు పార్థసారథి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ప్రజల కోసం చేసిన అపార సేవలు, సమాజ అభివృద్ధిలో చేసిన కృషి అనివార్యం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి సొసైటీ చైర్మన్ తుమ్మల రామ్మోహన్ రావు పార్థసారథి శుభదినాన్ని ఘనంగా జరుపుకోవాలని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి సొసైటీ సిబ్బంది, కూటమి నాయకులు, బిజెపి నాయకులు ద్రోణం రాజు, శ్రీనివాస్ రావు, ఆంధ్రజ్యోతి నెల్లూరు కృష్ణ, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, కూటమి నాయకులు, కమ్ములు కొండలు, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, ఓరుగంటి రామారావు, అంబటి (అప్పి) చంద్రశేఖర్, తోటకూర వెంకటేశ్వరరావు, గోపి, శంకర్రావు, పసుపులేటి మహేష్, గాజుల ప్రశాంత్, చెన్నారావు, నెల్లూరు సత్యనారాయణ, అంబటి చంద్ర, రామారావు, శ్రీకాంత్ మరియు ఇతర కార్యకర్తలు, నాయకులు కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.