Tag: PublicWelfare

15 వార్డుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి

అభివృద్ధికి పట్టం కట్టాలి.. 15 వార్డుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 5, 8, 14వ వార్డుల్లో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలనపై విమర్శలు చేసిన మంత్రి, అభివృద్ధి […]

పాలకుర్తిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ఘన విజయం

పాలకుర్తిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ఘన విజయం సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి NTODAY NEWS: పాలకుర్తి రిపోర్టర్: వేణు పాలకుర్తి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి […]

ధర్మపురి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ అడుగులు

ధర్మపురి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ అడుగులు అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 6, 7వ వార్డుల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ (కమలాపూర్ రోడ్)లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం […]

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS:  గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. శుక్రవారం పట్టణంలోని 10, 11, 15వ వార్డుల పరిధిలోని మూలబండ ప్రాంతంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ […]

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

లోత్తునూర్ గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోత్తునూర్ గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సంక్షేమ శాఖ చొరవతో గ్రామానికి చెందిన […]

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద ఇంటింటికీ పంపిణీ NTODAY NEWS: ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ […]

పథకాలను వినియోగించుకుని ముందుకు సాగాలి

వికలాంగులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్య  NTODAY NEWS : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఎన్‌పీఆర్‌డీ (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వికలాంగులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ […]

మున్సిపల్ ఎన్నికలకు మంత్రి అడ్లూరి శంఖారావం

మున్సిపల్ ఎన్నికలకు మంత్రి అడ్లూరి శంఖారావం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ కొండగట్టులో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు ఐదు మున్సిపాలిటీలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం జగిత్యాల, కొండగట్టు, రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో […]

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ ధర్మపురిలో ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఇంటి నెంబర్ పత్రాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి: అధికారులకు ఆదేశం రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో […]

ధర్మపురి అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం

ధర్మపురి అభివృద్ధికి ‘ప్రజా ప్రభుత్వం’ శ్రీకారం విద్య, వైద్యం, సంక్షేమమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్  తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు శుద్ధమైన తాగునీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి రూ. 236.5 […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »