BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

​రెండు ద్విచక్ర వాహనాలు ఢీ :ఒకరు మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 May, 2026 - 06:14 AM
305 వీక్షణలు

​రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఒకరు మృతి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల  మండల పరిధిలోని పెద్దకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం తాళ్లసింగారానికి చెందిన బాతరాజు గణేష్ (52) ఆదివారం రాత్రి పెద్దకాపర్తిలో ఒక ఫంక్షన్‌కు హాజరై తన స్కూటీపై తిరిగి వస్తుండగా, భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణేష్‌ను తొలుత నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆపై పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుని అన్న కుమారుడు బాతరాజు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.