www.ntodaynews.com
13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో 13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని పెరుగన్నం పంపిణీ చేసి దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ 13వ డివిజన్ (ఎన్టీఆర్ నగర్) నాయకులు తుమ్మ ప్రశాంత్, డీలర్ సత్యం, జమీల్ బాబా, సల్మాన్, అఖిల్ చోటు, రషీద్ పాల్గొని ప్రజలకు పెరుగన్నం పంపిణీ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని వారు తెలిపారు