BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాలలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jun, 2026 - 06:49 PM
131 వీక్షణలు

మండల పరిధిలో ఆదివారం (జూన్ 28) నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈసం వెంకటేశం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో ఆరోగ్య, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు పల్స్ పోలియో నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా వైద్య మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ మండల పరిధిలో 0 నుండి 5 సంవత్సరాల లోపు గల 2,872 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం మొత్తం 17 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ​0 నుండి 5 సంవత్సరాల లోపు మొత్తం  2,872 మంది చిన్నారులకు  17 పోలియో బూత్‌లకు  ప్రతి బూత్‌కు నలుగురు చొప్పున ఆరోగ్య, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. 

0 నుండి 5 సంవత్సరాల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, మండలంలో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సిబ్బందికి అధికారులు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ నర్సింగరావు,  సూపర్వైజర్ వెంకటరమణమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు  పాల్గొన్నారు.