www.ntodaynews.com
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం
ఆంధ్రప్రదేశ్
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం
రాయచోటి పట్టణంలో దీప బ్లడ్ సెంటర్ లో రవి తేజ బి+ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు
మీ నేస్తం సేవా సంస్థ వ్యవస్థాపకుడు భూపతి యాదవ్ మాట్లాడుతూ రక్త కొరత ఎక్కువు ఉంటుంది ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన రక్తదానం చేసి మరొకరికి ఉపయోగపడుతుందన్నారు ప్రజా చైతన్య సేవ సంఘo ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతి
మాట్లాడుతూ యువతీ ,యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త కొరత రాకుండా చేయవచ్చు అన్నారు భూపతి యాదవ్ వారిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమం లో దీప బ్లడ్ సెంటర్ సిబ్బంది సులోచనమ్మ పాల్గొన్నారు