BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 06:53 PM
44 వీక్షణలు

మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం

రాయచోటి పట్టణంలో దీప బ్లడ్ సెంటర్ లో రవి తేజ బి+ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు

 మీ నేస్తం సేవా సంస్థ వ్యవస్థాపకుడు భూపతి యాదవ్ మాట్లాడుతూ  రక్త కొరత ఎక్కువు ఉంటుంది ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన రక్తదానం చేసి మరొకరికి ఉపయోగపడుతుందన్నారు ప్రజా చైతన్య సేవ సంఘo ప్రాజెక్ట్ మేనేజర్  స్వాతి

మాట్లాడుతూ యువతీ ,యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త కొరత రాకుండా చేయవచ్చు అన్నారు భూపతి యాదవ్ వారిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు

 ఈ కార్యక్రమం లో దీప బ్లడ్ సెంటర్ సిబ్బంది  సులోచనమ్మ  పాల్గొన్నారు