BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 01:31 PM
37 వీక్షణలు

న్యూఢిల్లీ | N Today News

పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన ఫీజులను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సవరించిన కొత్త ఛార్జీలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త ఫీజుల ప్రకారం, 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500, 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.6,000గా నిర్ణయించారు.

అలాగే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.2,500, 36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.5,000గా ఖరారు చేశారు.

పాస్‌పోర్ట్ సేవల ఫీజులను సుమారు 14 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం సవరించినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. కొత్త ఛార్జీలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి.

పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కొత్త ఫీజులను దృష్టిలో ఉంచుకుని తమ దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.