BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 01:29 PM
16 వీక్షణలు

బద్వేలు | కడప జిల్లా | N Today News

చెక్కు బౌన్స్ కేసులో తిరుపతికి చెందిన ఓ మహిళకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బద్వేలు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే ఫిర్యాదుదారుడికి రూ.50 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది.

కేసు వివరాల ప్రకారం, బద్వేలుకు చెందిన విశ్రాంత వైద్యుడు రామప్రసాద్ 2016లో తిరుపతికి చెందిన విజయమ్మకు రూ.50 లక్షలను అప్పుగా ఇచ్చారు. ప్రారంభంలో కొంతకాలం వడ్డీ చెల్లించినప్పటికీ, నిర్ణయించిన గడువులోపు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తరువాత పెద్దల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం, బాకీ మొత్తానికి సంబంధించి విజయమ్మ చెక్కులు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ చెక్కులు బ్యాంకులో సమర్పించగా ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి.

దీంతో ఫిర్యాదుదారుడు 2020లో బద్వేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితురాలికి ఏడాది జైలు శిక్ష విధించింది.

అదేవిధంగా, అప్పుగా తీసుకున్న రూ.50 లక్షలను ఫిర్యాదుదారుడు రామప్రసాద్‌కు చెల్లించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.