5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం లో ఈరోజు జిల్లాపరిషత్ హై స్కూల్ విద్యార్థి, విద్యార్ధినులు మరియు అధ్యాపకులు, అందరూ కలిసి శ్రీశైలం లో మొత్తం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలను వేయించండి., అంటూ శ్రీశైలం, కొత్తపేట, కాలని, మేకలబండ చెంచు కాలని, శ్రీగిరి కాలనీ, BC కాలనీ, ST కాలనీ , మరియు గుడి ముందు గంగాధర మండపం నుండి నంది సర్కిల్ వరకు, మరియు, దేవస్థానం staff క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు చంద్రశేఖరయ్య సార్ గారు, సుబ్బారావు సార్, బుగ్గ నాయక్ సార్, మన్సుర్ సార్. సైన్స్ టీచర్, సోషల్ టీచర్స్, మాథమాటిక్స్ సార్, మరియు టీచర్స్ ఈ ర్యాలీ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆరోగ్యమే - మహా భాగ్యం, నిండు జీవితానికి రెండు చుక్కలు అంటూ ర్యాలీ నిర్వహించిన ZPH స్కూల్ విద్యార్థులు. మరియు అధ్యాపకులు,. పోలియో ఆదివారం 28-06-26 ఉదయం.