BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

అభీష్టద మృత్యుంజయ స్వామి హుండీ లెక్కింపు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Aug, 2026 - 08:17 AM
14 వీక్షణలు

అభీష్టద మృత్యుంజయ స్వామి హుండీ లెక్కింపు...

అన్నమయ్య జిల్లా.

 చౌడేపల్లి.

ఐదు నెలల సాధారణ హుండీ ఆదాయం రూ.1,32,219.. ఆడికృతిక ప్రత్యేక హుండీలో రూ.42,813

అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం,చౌడేపల్లి పట్టణంలో వెలసిన అభీష్టద మృత్యుంజయ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఐదు నెలలకు సంబంధించిన సాధారణ హుండీని లెక్కించగా రూ.1,32,219 ఆదాయం వచ్చినట్లు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రమణ తెలిపారు.అలాగే ఆడికృతిక సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హుండీని లెక్కించగా రూ.42,813 ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.దీంతో రెండు హుండీల ద్వారా మొత్తం రూ.1,75,032 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్,అర్చకులు మహేష్,శివకుమార్,రాజా,సిబ్బంది హరిప్రసాద్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.