బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు
బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ పై
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ కార్యకర్తలు ఖండించారు
మంచిర్యాల: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
వీరబెల్లి రఘునాథ్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ కార్యకర్తలు
తీవ్రంగా ఖండించారు.
లక్షపేట ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
బీజేపీ నేతలు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై వీరబెల్లి రఘునాథ్
ఎప్పటి నుండో పోరాడుతున్నారని అన్నారు.
బిఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ రావు వ్యక్తిగత దూషణలకు దిగడం
సరైనది కాదని, ఇలాంటి సంస్కృతిని కార్యకర్తలు సహించబోమని హెచ్చరించారు.
ఎవరు ఏ అభివృద్ధి పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను బీజేపీ కార్యకర్తలు సవాల్ చేశారు.