BREAKING
డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం
www.ntodaynews.com

బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
12 Aug, 2026 - 03:08 PM
19 వీక్షణలు

బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ పై 

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ కార్యకర్తలు ఖండించారు

మంచిర్యాల: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు 

వీరబెల్లి రఘునాథ్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ కార్యకర్తలు 

తీవ్రంగా ఖండించారు.

లక్షపేట ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 

బీజేపీ నేతలు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై వీరబెల్లి రఘునాథ్ 

ఎప్పటి నుండో పోరాడుతున్నారని అన్నారు.

బిఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ రావు వ్యక్తిగత దూషణలకు దిగడం 

సరైనది కాదని, ఇలాంటి సంస్కృతిని కార్యకర్తలు సహించబోమని హెచ్చరించారు.

ఎవరు ఏ అభివృద్ధి పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని 

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను బీజేపీ కార్యకర్తలు సవాల్ చేశారు.