www.ntodaynews.com
నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు అయిన బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల బసవయ్య బాలమణి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు అయిన బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోలి నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసు ఆంజనేయులు గౌడ్, వార్డు సభ్యులు ఆకుల రాజ్యలక్ష్మి రవీందర్, కాసుల వరలక్ష్మి మహేష్ గౌడ్, సోమశివకుమార్, నెల్లుట్ల శ్రీశైలం, బుర్రి సుదర్శన్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజాల గణేష్ గౌడ్ రోడ్డ శీను, పేర బోయిన బసవరాజ్, యూత్ కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పలాంచి శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.