BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
13 May, 2026 - 02:21 PM
66 వీక్షణలు

నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు NTODAY NEWS చిట్యాల 

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

​ నీట్  పరీక్షా పత్రం లీకేజీకి నిరసనగా యువజన కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో  ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో దేశంలో 89 సార్లు పేపర్ లీకులు జరగడం బీజేపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ​లక్షలాది మంది విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలను కేంద్రం నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోందని మండిపడ్డారు. పేపర్ లీక్ జరిగినట్లు స్వయంగా ఎన్ టి ఏ అంగీకరించడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చ అని, ఈ మాఫియా వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యువజన కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దామానూరి పృథ్వి, నాయకులు దేశబోయిన లింగస్వామి, అందే చందు, చీమల సతీష్, ఆరూరి చందు, చిన్నం వెంకటేష్, కొండా రాజు, గోషిక అక్షయ్, దేవరపల్లి నవీన్, అందే బన్నీ తదితరులు పాల్గొన్నారు.