Tag: Jagital District

వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ

​మెట్‌పల్లిలో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ ​మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారి మహా పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. కోరుట్ల మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పలువురు ముఖ్య నాయకులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ​ప్రముఖుల రాక .ఈ పూజా కార్యక్రమంలో మాజీ […]

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు NTODAY NEWS: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఇండిపెండెంట్ సర్పంచ్ ధర్మరాజు, గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పార్టీకండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని, […]

రాజారాంపల్లి చర్చి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న మంత్రి

రాజారాంపల్లి గ్రామం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాజారాంపల్లి గ్రామంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, శాంతి, సౌభ్రాతృత్వాన్ని బోధించిన యేసుక్రీస్తు […]

న్యాయవాది కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

న్యాయవాది కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి NTODAY NEWS: గొల్లపల్లి మండలం రోడ్డు ప్రమాదం లో గాయపడిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని కుటుంబ సభ్యులను కరీంనగర్ అస్పత్రి లో పరామర్శించిన – రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర సురేందర్ హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో […]

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పీ చైర్ పర్సన్

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పీ చైర్ పర్సన్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా BRS నాయకులతో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా–శాంతి మార్గమని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో […]

Back To Top
Translate »