BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతోటి బంద్

తెలంగాణ
22 Aug, 2025 - 06:52 PM
194 వీక్షణలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతోటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా శుక్రవారం బందుకు పిలుపునివ్వడం జరిగింది . NTODAY NEWS: కొండమడుగు ఈ పిలుపులో భాగంగా కొండమడుగు గ్రామంలో ఉన్నటువంటి శ్రీరామ షాప్స్ అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా తమ యొక్క షాపులను బందు కు పిలుపునివ్వడం జరిగింది ముందస్తులో భాగంగా షాప్ అసోసియేషన్ అధ్యక్షులను మరియు సభ్యులను ముందస్తు అరెస్టు చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ యొక్క బందులో శ్రీరామ షాప్ యూనియన్(R NO 334/2023) అధ్యక్షుడు బండమీది శ్రీరామ్ గౌడ్. ఉపాధ్యక్షుడు చంద్రగౌని రామకృష్ణ గౌడ్. కోశాధికారి కడెం కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మద్దూరి నవీన్, గౌరవ సలహాదారులు మునిగళ్ళ కృష్ణ, బత్తుల శివశంకర్, కడెం వెంకటేష్, కడెం కృష్ణ కుమార్, సంకురి సాయిరాం, రామిడి మల్లారెడ్డి, కడెం శివ లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ అరెస్టుకు నిరసిస్తూ వ్యాపారులంతా కలిసి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడిలు తట్ట బుట్టాలు సర్దుకొని మీయొక్క రాష్ట్రంలోకి వెళ్లి వ్యాపారాలు చేసుకోవాలి లేదంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయిందో నేడు కూడా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఇంకా భారీ ఎత్తున జరుగుతుందని మార్వాడిలను హెచ్చరిస్తున్నాము అని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube