BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
16 Apr, 2026 - 08:24 PM
42 వీక్షణలు

 షేక్ కరిముల్లాకు ఘన సన్మానం

టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లాను మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ నియామకం ప్రత్తిపాటి ఆదేశాలతో, నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ఆశీస్సులతో జరిగింది.

ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్‌లోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, సభ్యులు పాల్గొని కరిముల్లాకు అభినందనలు తెలిపారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో, కష్టపడి నిర్వర్తిస్తూ ఎన్నో సవాళ్లను అధిగమించి విజయాలు సాధించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో తనదైన శైలితో టిడిపి నాయకుడిగా ప్రత్యేక ముద్ర వేసుకుని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కరిముల్లాకు ఈ పదవి దక్కడం ఆనందదాయకమని తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

మార్కెట్ యార్డ్ సెక్రటరీ తిరుమల రాయుడు మాట్లాడుతూ, కరిముల్లా నాయకత్వం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.