BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

​ఓటర్ల సవరణ ప్రక్రియను 100% విజయవంతం చేయాలి

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:32 PM
221 వీక్షణలు

​ఓటర్ల సవరణ ప్రక్రియను 100% విజయవంతం చేయాలి: మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమ పురోగతిపై మేయర్ శ్రీ దర్ని మధుకర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ (TPCC) సభ్యులు శ్రీ నూకల రమేష్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ గడువు సమీపిస్తున్నందున బూత్ స్థాయి అధికారులు (BLOలు), ఎన్యూమరేటర్లు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, 100 శాతం ఓటర్ల సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

​సవరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్, టీపీసీసీ సభ్యులతో పాటు స్థానిక కార్పొరేటర్లు, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు), కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు