BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:28 PM
6 వీక్షణలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ కార్యక్రమం     జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి HM అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని కోరారు. సింగిల్ విండో అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యతో ‌పాటు, యూనిఫాం,పుస్తకాలు, బ్యాగులు, షూలు, బెల్ట్ లు, రుచికరమైన మధ్యాహ్న భోజనం తో పాటు కోడి గుడ్లు, మిల్లెట్స్ తో తయారు చేసిన  చిక్కీలు ఇస్తున్నదని విద్యార్థులు వీటిని చక్కగా ఉపయోగించుకోవాలని వివరించారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు భాస్కర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన విద్య, తో పాటు అమ్మకు వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో SMC ఛైర్మన్ శ్రీమతి శోభా రెడ్డెప్ప, మణి, ఉపాధ్యాయులు నాగమల్లిక,ప్రేమ కుమార్, మనోహర్, రామాంజులు, శ్రీనివాసన్, ప్రసూన, శరత్ తదితరులు పాల్గొన్నారు.