BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 10:28 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:28 PM
50 వీక్షణలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ కార్యక్రమం     జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి HM అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని కోరారు. సింగిల్ విండో అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యతో ‌పాటు, యూనిఫాం,పుస్తకాలు, బ్యాగులు, షూలు, బెల్ట్ లు, రుచికరమైన మధ్యాహ్న భోజనం తో పాటు కోడి గుడ్లు, మిల్లెట్స్ తో తయారు చేసిన  చిక్కీలు ఇస్తున్నదని విద్యార్థులు వీటిని చక్కగా ఉపయోగించుకోవాలని వివరించారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు భాస్కర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన విద్య, తో పాటు అమ్మకు వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో SMC ఛైర్మన్ శ్రీమతి శోభా రెడ్డెప్ప, మణి, ఉపాధ్యాయులు నాగమల్లిక,ప్రేమ కుమార్, మనోహర్, రామాంజులు, శ్రీనివాసన్, ప్రసూన, శరత్ తదితరులు పాల్గొన్నారు.