BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:28 PM
38 వీక్షణలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ కార్యక్రమం     జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి HM అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని కోరారు. సింగిల్ విండో అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యతో ‌పాటు, యూనిఫాం,పుస్తకాలు, బ్యాగులు, షూలు, బెల్ట్ లు, రుచికరమైన మధ్యాహ్న భోజనం తో పాటు కోడి గుడ్లు, మిల్లెట్స్ తో తయారు చేసిన  చిక్కీలు ఇస్తున్నదని విద్యార్థులు వీటిని చక్కగా ఉపయోగించుకోవాలని వివరించారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు భాస్కర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన విద్య, తో పాటు అమ్మకు వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో SMC ఛైర్మన్ శ్రీమతి శోభా రెడ్డెప్ప, మణి, ఉపాధ్యాయులు నాగమల్లిక,ప్రేమ కుమార్, మనోహర్, రామాంజులు, శ్రీనివాసన్, ప్రసూన, శరత్ తదితరులు పాల్గొన్నారు.