BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:58 PM
119 వీక్షణలు

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన

కామవరపు కోట: నేటి యువత చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా, మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడినట్లు తెలిపారు. గురువారం విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇష్టాగోష్టి నిర్వహించారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అలాగే యోగా, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

"ఉద్యోగాలపై మాత్రమే ఆశ్రయించకుండ, పారిశ్రామిక రంగంలో కూడా ప్రగతి సాధించవచ్చు," అని మంత్రి కొండపల్లి తెలిపారు. ఆయన, యువకులను చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించే కూటమి ప్రభుత్వ విధానాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, ఉయ్యూరు సుభాష్, వీరమల్ల సౌజన్ సాయి, నిడికొండ రమేష్, నితిన్ సాయి తదితరులు పాల్గొన్నారు.