BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:58 PM
67 వీక్షణలు

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన

కామవరపు కోట: నేటి యువత చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా, మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడినట్లు తెలిపారు. గురువారం విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇష్టాగోష్టి నిర్వహించారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అలాగే యోగా, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

"ఉద్యోగాలపై మాత్రమే ఆశ్రయించకుండ, పారిశ్రామిక రంగంలో కూడా ప్రగతి సాధించవచ్చు," అని మంత్రి కొండపల్లి తెలిపారు. ఆయన, యువకులను చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించే కూటమి ప్రభుత్వ విధానాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, ఉయ్యూరు సుభాష్, వీరమల్ల సౌజన్ సాయి, నిడికొండ రమేష్, నితిన్ సాయి తదితరులు పాల్గొన్నారు.