BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:58 PM
29 వీక్షణలు

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన

కామవరపు కోట: నేటి యువత చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా, మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడినట్లు తెలిపారు. గురువారం విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇష్టాగోష్టి నిర్వహించారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అలాగే యోగా, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

"ఉద్యోగాలపై మాత్రమే ఆశ్రయించకుండ, పారిశ్రామిక రంగంలో కూడా ప్రగతి సాధించవచ్చు," అని మంత్రి కొండపల్లి తెలిపారు. ఆయన, యువకులను చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించే కూటమి ప్రభుత్వ విధానాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, ఉయ్యూరు సుభాష్, వీరమల్ల సౌజన్ సాయి, నిడికొండ రమేష్, నితిన్ సాయి తదితరులు పాల్గొన్నారు.