BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 16 April 2026, 07:46 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Apr, 2026 - 07:46 PM
123 వీక్షణలు

​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి

మంచిర్యాల జిల్లాలో కీటక జనిత మరియు సంక్రమణ వ్యాధుల నివారణే లక్ష్యంగా ఏప్రిల్ 16 నుండి మే 15 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ప్రకటించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో మేయర్ ధరణి మధుకర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పోస్టర్లను విడుదల చేసిన ఆయన, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు గ్రామాల్లో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టడానికి మున్సిపల్, పంచాయతీ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో దోమల మందు పిచికారీ, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా 'డ్రై డే' పాటించడం వంటి జాగ్రత్తలతో పాటు, పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు తగినంత నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలన్నింటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు