BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

అత్యవసర సేవల నంబర్లపై విద్యార్థినులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 06:13 AM
37 వీక్షణలు

అత్యవసర సేవల నంబర్లపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం

కలకడ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో సీఐ లక్ష్మణ్, ఎస్ఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల భద్రత, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై విద్యార్థినులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే 112, బాలల సహాయ హెల్ప్‌లైన్ 1098, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచితుల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థినులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.