BREAKING
డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం
www.ntodaynews.com

బొత్స అనూషకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
12 Aug, 2026 - 02:09 PM
17 వీక్షణలు

బొత్స అనూషకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ (సత్యబాబు) గారి కుమార్తె  బొత్స అనూష గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు ఆమెను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు, యువజన, విద్యార్థి విభాగాల ఇన్‌చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు  బొత్స అనూష గారిని ప్రత్యక్షంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనూష గారి సోదరుడు సైతం వారి వెంట ఉండి ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పలువురు నియోజకవర్గ ముఖ్య నాయకులు, యువజన కమిటీ ప్రతినిధులు హాజరై అనూష గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 బొత్స అనూష గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోలగట్ల శ్రావణి గారు, ఈశ్వర్ కౌశిక్ గారు ఆకాంక్షించారు.