www.ntodaynews.com
జగన్ వ్యూహం.. చంద్రబాబుకు కొత్త సవాల్?
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
AP: రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్ చేసిన 'మావిగన్' ప్రతిపాదన రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనతో అమరావతిపై పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతిలో పెట్టుబడులు, నిర్మాణ పనులు, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నిలబెట్టడం, అమరావతి అభివృద్ధిపై స్పష్టమైన భరోసా కల్పించడం సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి కీలక సవాల్గా మారిందని అంటున్నారు.