BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

వందేభారత్‌ రైలులో స్పెషల్ కమాండోస్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
04 Jul, 2026 - 12:53 PM
65 వీక్షణలు

అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో జమ్మూ-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రైల్వే భద్రతా విభాగం ప్రత్యేకంగా 'CORAS' (కమాండోస్ ఫర్ రైల్వే సెక్యూరిటీ) కమాండోలను మోహరించింది. అధునాతన ఆయుధాలతో రైలులో నిరంతరం పహారా కాస్తూ ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కమాండోలు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అమర్‌నాథ్ యాత్రికులు ఈ చర్యపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.