BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం

తెలంగాణ
/ తెలంగాణ / మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
Sanadi karnakar మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
02 Jul, 2026 - 06:21 PM
82 వీక్షణలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 292వ సాయిబాబా నగర్ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియమితులవడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న హరికిరణ్‌కు ఈ బాధ్యతలు దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హరికిరణ్‌ను డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలను హనుమంత రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సరైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించి పార్టీ అభివృద్ధికి దోహదపడే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా హరికిరణ్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. డివిజన్ అభివృద్ధితో పాటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

హరికిరణ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రజాసేవలో విశేష గుర్తింపు పొందాలని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ ప్రజల ఆశీస్సులు పొందాలని డివిజన్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.