BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం.

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
01 Jul, 2026 - 01:00 PM
13 వీక్షణలు

న్యూఢిల్లీ | NTODAY NEWS

ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల వరకు ఉచిత లోన్ ఇస్తుందంటూ సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల్లో ప్రచారం జరుగుతున్న ప్రకటనలు పూర్తిగా నకిలీవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. "ప్రధానమంత్రి లోన్ స్కీమ్" పేరుతో వస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది.

కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నకిలీ ప్రకటనల్లో ఇచ్చే లింక్‌లపై క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడంతో పాటు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, OTP వంటి కీలక సమాచారాన్ని సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ వివరాల ఆధారంగా బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నట్లు కేంద్రం హెచ్చరించింది. అందువల్ల అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ పంచుకోవద్దని సూచించింది.

సందేహాస్పద ప్రకటనలు, సందేశాలు కనిపించినప్పుడు వాటిని సంబంధిత అధికారులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి వెంటనే ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.