BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

భారత విదేశీ రుణం రూ.72 లక్షల కోట్లకు చేరిక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 01:32 PM
70 వీక్షణలు

 కేంద్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుండటంతో దేశ విదేశీ రుణభారం ఏడాదికేడాది పెరుగుతోంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 మార్చి చివరి నాటితో పోలిస్తే భారతదేశ విదేశీ రుణం 2,630 కోట్ల డాలర్లు పెరిగి 2026 మార్చి చివరి నాటికి సుమారు రూ.72 లక్షల కోట్లకు చేరింది. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే విదేశీ రుణాల నిష్పత్తి కూడా పెరిగింది. 2025 మార్చి చివరి నాటికి 19.8 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి, 2026 మార్చి చివరి నాటికి 20.8 శాతానికి చేరినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. విదేశీ రుణభారం పెరుగుతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.