BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు.. ఆధార్, పాస్‌పోర్ట్, రైల్వే ప్రయాణికులకు కొత్త నిబంధనలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 02:58 PM
24 వీక్షణలు

🔹 ఆధార్ సేవలు ఉచితం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్‌కు ఈ-మెయిల్ లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేసుకునే సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గతంలో ఈ సేవకు రూ.75 ఫీజు ఉండగా, జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి చార్జీలు లేకుండా ఈ సేవను వినియోగించుకోవచ్చు.

🔹 పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను పెంచింది. 14 ఏళ్ల తర్వాత ఫీజుల్లో సవరణలు చేపట్టింది. కొత్త ధరల ప్రకారం..

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది.

తక్షణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది.

ఇతర పాస్‌పోర్ట్ సేవల ఫీజుల్లోనూ మార్పులు అమల్లోకి వచ్చాయి.

🔹 రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా భారతీయ రైల్వే శాఖ టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిపై జరిమానాను రెట్టింపు చేసింది. ఇంతకుముందు రూ.250గా ఉన్న ఫీజు, జూలై 1 నుంచి రూ.500కు పెరిగింది.

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ఆధార్ సేవలు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, రైల్వే ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.