BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు.. ఆధార్, పాస్‌పోర్ట్, రైల్వే ప్రయాణికులకు కొత్త నిబంధనలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 02:58 PM
95 వీక్షణలు

🔹 ఆధార్ సేవలు ఉచితం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్‌కు ఈ-మెయిల్ లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేసుకునే సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గతంలో ఈ సేవకు రూ.75 ఫీజు ఉండగా, జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి చార్జీలు లేకుండా ఈ సేవను వినియోగించుకోవచ్చు.

🔹 పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను పెంచింది. 14 ఏళ్ల తర్వాత ఫీజుల్లో సవరణలు చేపట్టింది. కొత్త ధరల ప్రకారం..

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది.

తక్షణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది.

ఇతర పాస్‌పోర్ట్ సేవల ఫీజుల్లోనూ మార్పులు అమల్లోకి వచ్చాయి.

🔹 రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా భారతీయ రైల్వే శాఖ టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిపై జరిమానాను రెట్టింపు చేసింది. ఇంతకుముందు రూ.250గా ఉన్న ఫీజు, జూలై 1 నుంచి రూ.500కు పెరిగింది.

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ఆధార్ సేవలు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, రైల్వే ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.