BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు.. ఆధార్, పాస్‌పోర్ట్, రైల్వే ప్రయాణికులకు కొత్త నిబంధనలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 02:58 PM
60 వీక్షణలు

🔹 ఆధార్ సేవలు ఉచితం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్‌కు ఈ-మెయిల్ లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేసుకునే సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గతంలో ఈ సేవకు రూ.75 ఫీజు ఉండగా, జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి చార్జీలు లేకుండా ఈ సేవను వినియోగించుకోవచ్చు.

🔹 పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను పెంచింది. 14 ఏళ్ల తర్వాత ఫీజుల్లో సవరణలు చేపట్టింది. కొత్త ధరల ప్రకారం..

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది.

తక్షణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది.

ఇతర పాస్‌పోర్ట్ సేవల ఫీజుల్లోనూ మార్పులు అమల్లోకి వచ్చాయి.

🔹 రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా భారతీయ రైల్వే శాఖ టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిపై జరిమానాను రెట్టింపు చేసింది. ఇంతకుముందు రూ.250గా ఉన్న ఫీజు, జూలై 1 నుంచి రూ.500కు పెరిగింది.

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ఆధార్ సేవలు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, రైల్వే ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.