www.ntodaynews.com
ప్రసన్నగారిపల్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు జూలై 01 తేదీ కావడం తో గౌరవ నీయులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలతో పుంగనూరు ఇంచార్జ్ చాలా బాబు సూచనలతో పుంగనూరు కూటమి ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన పెన్షన్ పంపిణీ చేసిన పత్యంగారి పల్లి ( ప్రసన్న గారి పల్లి ) మండల ప్రధాన కార్యదర్శి మోపురి మోహన్ రెడ్డి వెంకటరమణ సీతారామయ్య మునిరాజా మునిరాజా సంజయ్ నారాయణస్వామి తదితరులు నాయకులు ఏటవాకి పంచాయతీ ప్రసన్నగారిపల్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ చేశారు