BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అత్యవసర ప్రకటన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 07:30 PM
24 వీక్షణలు

పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కమిటీ సభ్యునికి అధికారిక ఫోటో ఐడీ కార్డు అందించే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఫోటో ఐడీ వెరిఫికేషన్ ప్రక్రియకు జూలై 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించడం జరిగింది, జూలై 7 తర్వాత YSRCP Cadre Application లో కొత్త మార్పులు (Enhancements) అమలు చేయనున్న నేపథ్యంలో ఆ యాప్ తాత్కాలికంగా నిర్వహణ (Maintenance)లోకి వెళ్లనుంది, ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలో ఫోటో ఐడీ వెరిఫికేషన్ పూర్తి చేయని సభ్యుల వివరాలు వారి మొబైల్ నంబర్లతో సహా ప్రతి రోజు సంబంధిత నాయకుల దృష్టికి తీసుకురావడం జరుగుతోంది, కావున పెండింగ్‌లో ఉన్న ప్రతి సభ్యునితో వెంటనే సంప్రదించి జూలై 7వ తేదీ లోపు తప్పనిసరిగా ఫోటో ఐడీ వెరిఫికేషన్ పూర్తి చేయించవలసిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున పుత్తా ప్రతాప్ రెడ్డి జారీ చేయుచున్నారు, జూలై 7లోపు వెరిఫికేషన్ పూర్తి చేయని సభ్యులకు ఫోటో ఐడీ కార్డు జారీ చేయబడదని, కమిటీ సభ్యునిగా అధికారిక గుర్తింపు ఉండదని, పార్టీ అధికారిక కమిటీ సభ్యుల జాబితాలో పరిగణించబడరని తెలియజేయడమైనది, అందువల్ల ప్రతి యూనిట్‌లో పెండింగ్‌లో ఉన్న సభ్యులతో వెంటనే సంప్రదించి 100 శాతం ఫోటో ఐడీ వెరిఫికేషన్ నిర్ణీత గడువులోపు పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందిగా కోరడమైనది, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని నిర్ణీత గడువులోపు పూర్తి అయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నారు