BREAKING
డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం
www.ntodaynews.com

రైతులు గడువులోగా పంట బీమా నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
12 Aug, 2026 - 11:30 AM
8 వీక్షణలు

రైతులు గడువులోగా పంట బీమా నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేస్తున్న పంటలకు పంట బీమా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులు పంట బీమా చేసుకోవడంపై దృష్టి సారించాలని తెలిపారు.

పంటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు పంట బీమా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అధిక వర్షాలు, కరువు, తుఫానులు తదితర కారణాలతో పంట నష్టం జరిగితే పంట బీమా పథకం ద్వారా పరిహారం పొందేందుకు రైతులు గడువులోగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు పంట బీమా నమోదు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రైతులు కూడా ఆగస్టు 15లోగా పంట బీమా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.