BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

సిపిఐ ఆధ్వర్యంలో లెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
24 Mar, 2026 - 03:31 PM
44 వీక్షణలు

భారత కముయనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు కూటిమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి, ఐదు లక్షల రూపాయలు సాయం అందించాలని టిట్కో ఇల్లలను పూర్తి చేసి లబ్దారులకు అందించాలని అర్హులైన వారికి పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వాలి పట్టణాల్లో గ్రామాల్లో దళిత వాడల్లో స్మశాన వాటికలో ఏర్పాటు చేయాలని పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి సోమందేపల్లి సిపిఐ మండల కార్యదర్శి రాజగోపాల్ సహాయ కార్యదర్శిలు ఎస్ చాంద్ బాషా అంజనమ్మ సిపిఐ మండల నాయకులు శీలా నారాయణస్వామి మల్లేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు