BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 24 March 2026, 03:31 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

సిపిఐ ఆధ్వర్యంలో లెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
24 Mar, 2026 - 03:31 PM
122 వీక్షణలు

భారత కముయనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు కూటిమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి, ఐదు లక్షల రూపాయలు సాయం అందించాలని టిట్కో ఇల్లలను పూర్తి చేసి లబ్దారులకు అందించాలని అర్హులైన వారికి పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వాలి పట్టణాల్లో గ్రామాల్లో దళిత వాడల్లో స్మశాన వాటికలో ఏర్పాటు చేయాలని పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి సోమందేపల్లి సిపిఐ మండల కార్యదర్శి రాజగోపాల్ సహాయ కార్యదర్శిలు ఎస్ చాంద్ బాషా అంజనమ్మ సిపిఐ మండల నాయకులు శీలా నారాయణస్వామి మల్లేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు