BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 07:42 PM
77 వీక్షణలు

ఈదురు గాలులు–అకాల వర్షాలు... మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్, వ్యవసాయ విస్తరణ అధికారి జి. ఉషారాణి రైతులతో కలిసి ప్రభావిత పంటలను పరిశీలించారు.

మండలంలోని కలగర, కొర్లమండ, నర్సాపురం గ్రామాల్లో పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తం విస్సన్నపేట మండలంలో సుమారు 65 హెక్టార్లలో మొక్కజొన్న పంట నష్టపోయిందని అంచనా వేశారు.

ఈ నష్టం పై ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయ అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి స్థాయి పంట నష్టం గణన చేపడతారని అధికారులు తెలిపారు.