BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకల్లో

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
04 Jul, 2026 - 12:49 PM
65 వీక్షణలు

పాలకుర్తి రిపోర్టర్ వేణు

ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అల్పాహార కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తొర్రూర్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల జంపన్న మరియు తొర్రూర్ టౌన్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూర్ పట్టణంలోని అన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఘనంగా అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వందలాది మంది స్థానిక ప్రజలకు అల్పాహారం అందజేసి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధికి కృషి చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, రైతులు, పేదలు, యువత సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలనిమనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.