BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

గిద్దలూరులో నోటరీ పబ్లిక్‌గా తిరుమల ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 10:44 PM
4 వీక్షణలు

గిద్దలూరులో నోటరీ పబ్లిక్‌గా తిరుమల ప్రసాద్ నియామకం

మార్కాపురం జిల్లా గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఏ. తిరుమల ప్రసాద్‌ను ప్రభుత్వ నోటరీ పబ్లిక్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

గిద్దలూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న తిరుమల ప్రసాద్ న్యాయవాదిగా ప్రజలకు అందించిన సేవలతో మంచి గుర్తింపు పొందారు. తాజాగా నోటరీ పబ్లిక్‌గా నియమితులు కావడంతో పలువురు న్యాయవాదులు, మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సహాయం అవసరమైనా, నోటరీకి సంబంధించిన అఫిడవిట్లు తదితర సేవలు కావాలన్నా అందుబాటులో ఉంటానని తెలిపారు. గిద్దలూరు పట్టణంలోని వైఎస్సార్ సెంటర్‌లో ఉన్న తన కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవలు అందిస్తానని పేర్కొన్నారు.