www.ntodaynews.com
బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
బీటెక్ రవికి రాఖీ కట్టిన సోదరి పద్మ లలిత
పులివెందుల | NTODAY News
పులివెందుల నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సింహాద్రిపురంలోని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి నివాసంలో ఆయన సోదరి మర్రెడ్డి పద్మ లలిత రాఖీ కట్టి సోదరాభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రత్యేకతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.
రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.