www.ntodaynews.com
వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
చిత్తూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగింది. నియోజకవర్గ మహిళలు మాజీ కార్పొరేటర్లు రాఖీ కట్టి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎం సి విద్యా నంద రెడ్డి గారికి ర శుభాకాంక్షలు తెలపడం అయినది. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ మహిళలకు మన పార్టీ ఎల్లవేళలా మంచి చేసే పార్టీ అని గుర్తు చేయడమైనది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 18 వేల రూపాయలు, దిశా యాప్ ద్వారా మహిళలకు ఎన్నో ప్రయోజనాలు చేయడమైనది ఇలాంటి పథకాలు మన ప్రభుత్వంలో మహిళలకు అందించడమైనదని తెలిపారు. విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన మహిళలకు విజయానంద రెడ్డి బహుమతులు
అందజేసి కృతజ్ఞతలు తెలపడం అయినది