BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
28 Aug, 2026 - 11:01 AM
22 వీక్షణలు

వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు 

చిత్తూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగింది.  నియోజకవర్గ మహిళలు మాజీ కార్పొరేటర్లు రాఖీ కట్టి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎం సి విద్యా నంద రెడ్డి గారికి ర శుభాకాంక్షలు తెలపడం అయినది. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ మహిళలకు మన పార్టీ ఎల్లవేళలా మంచి చేసే పార్టీ అని గుర్తు చేయడమైనది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 18 వేల రూపాయలు, దిశా యాప్ ద్వారా మహిళలకు ఎన్నో ప్రయోజనాలు చేయడమైనది ఇలాంటి పథకాలు మన ప్రభుత్వంలో మహిళలకు అందించడమైనదని తెలిపారు. విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన మహిళలకు విజయానంద రెడ్డి బహుమతులు

అందజేసి కృతజ్ఞతలు తెలపడం అయినది